3 నెలల పసికందుపై 17 ఏళ్ల బాలుడి అత్యాచారం..

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (17:36 IST)
పసికందులను కూడా కామాంధులు విడిచిపెట్టట్లేదు. మూడు నెలల శిశువుపై అత్యాచారం చేసినందుకు 17 ఏళ్ల బాలుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ కేసులో బాలుడు పరారీలో ఉన్నాడు. తన తల్లి తన ఫిర్యాదులో, తన గేదెలను కట్టేందుకు వెళ్లానని.. ఆ సమయంలో నిద్రిస్తున్న కూతురిపై అత్యాచారం జరిగిందని వాపోయింది. 
 
ఆ నిద్రిస్తున్న 3 నెలల పసిబిడ్డ వద్ద 17 ఏళ్ల యువకుడు వున్నాడని.. ఏడుస్తున్న శిశువును శాంతింపజేయడానికి ప్రయత్నించడాన్ని ఆమె వెల్లడించింది. శిశువు ప్రైవేట్ భాగాలలో రక్తం కనిపించింది. శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
 
ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, బాలుడిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బాలుడిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments