Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిషాలో ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోలు మృతి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (13:19 IST)
ఒడిషాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మల్కన్ గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో జవాన్ కు గాయాలు అయ్యాయి.
 
అతన్ని చికిత్స కోసం హెలికాఫ్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుండి ఒక ఇన్‌సాస్ రైఫిల్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్ గిరి జిల్లాలో తుల్సిడోంగ్రి సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments