Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగావున్న రిక్షా పుల్లర్ భార్యపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (09:02 IST)
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రిక్షా పుల్లర్ భార్యపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ లైంగికదాడి ఈ నెల 11వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాల్ఘర్ జిల్లాలోని నలసోపారాలోని  రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రిక్షా డ్రైవర్ తన భార్యతో కలిసి ఓ గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 11న అతడు ఇంట్లో లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అతడి భార్యపై లైంగిక దాడికి తెగబడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదించారు. 
 
అయితే, బాధితురాలు మాత్రం ధైర్యం చేసి, తన భర్తకు చెప్పింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి నేరుగా స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నల్లసోపారా పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ శ్రీరాంగ్ గోసావి తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ నెల 20 వరకు పోలీస్‌ కస్టడీ విధించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం