జమ్మూకాశ్మీర్‌ కత్రాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (10:34 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 3.6గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 
 
రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కత్రాకు 97 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది. 
 
కాగా, ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపాల వల్ల దాదాపు 40 వేల మందికి వరకు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. ఈ భూకంపాల నుంచి ఆ దేశాలు ఇంకా కోలుకోలేదు. పైగా, భారత్ వంటి దేశాలు టర్కీకి తన వంతు సాయం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments