Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌ కత్రాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (10:34 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 3.6గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 
 
రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కత్రాకు 97 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది. 
 
కాగా, ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపాల వల్ల దాదాపు 40 వేల మందికి వరకు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. ఈ భూకంపాల నుంచి ఆ దేశాలు ఇంకా కోలుకోలేదు. పైగా, భారత్ వంటి దేశాలు టర్కీకి తన వంతు సాయం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments