Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ ఢిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్...

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (20:18 IST)
దక్షిణ ఢిల్లీలో 26 యేళ్ల మహిళ ఒకరు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని మైదాన్ గర్హి ఏరియాలో జరిగింది. లిఫ్టు పేరుతో ఓ మహిళను ఎక్కించుకున్న కారు డ్రైవర్ ఒకరు తన స్నేహితులతో ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఫతేపూర్‌ బేరిలో ఉన్న స్వామి సత్సంగ్ ఆశ్రమానికి బాధితురాలు ఒంటరిగా బయలుదేరింది. ఈమె రోడ్డులో ఆటో రిక్షా కోసం వేచివుండగా, ఓ కారు ఆమె ముందుకు వచ్చి ఆగింది. దీంతో ఆమె ఛత్తర్‌పూర్ వెళ్లేందుకు లిఫ్టు అడగ్గా ట్యాక్సీ డ్రైవర్ ఎక్కించుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ తర్వాత రూటు మార్చి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలు అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనపై దేవేందర్, జైహిందా అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం