Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ ఢిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్...

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (20:18 IST)
దక్షిణ ఢిల్లీలో 26 యేళ్ల మహిళ ఒకరు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని మైదాన్ గర్హి ఏరియాలో జరిగింది. లిఫ్టు పేరుతో ఓ మహిళను ఎక్కించుకున్న కారు డ్రైవర్ ఒకరు తన స్నేహితులతో ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఫతేపూర్‌ బేరిలో ఉన్న స్వామి సత్సంగ్ ఆశ్రమానికి బాధితురాలు ఒంటరిగా బయలుదేరింది. ఈమె రోడ్డులో ఆటో రిక్షా కోసం వేచివుండగా, ఓ కారు ఆమె ముందుకు వచ్చి ఆగింది. దీంతో ఆమె ఛత్తర్‌పూర్ వెళ్లేందుకు లిఫ్టు అడగ్గా ట్యాక్సీ డ్రైవర్ ఎక్కించుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ తర్వాత రూటు మార్చి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలు అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనపై దేవేందర్, జైహిందా అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం