250 రైళ్లు వృథా: మంత్రి పీయూష్‌గోయల్‌

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (12:11 IST)
ఇంటికెళ్లే మార్గం లేక వలస కార్మికులు అల్లాడిపోతుంటే.. వారిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ఉత్తుత్తి మాటలతో సరిపెడుతున్నాయని తేలిపోయింది. కేంద్రం కనికరించినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో చేతులెత్తేశాయి.

వలసకార్మికుల కోసం రైళ్లను కేటాయించాలని కోరిన రాష్ట్రాలు కార్మికులను తరలించకపోవడంతో.. 250 రైళ్లు వృథా అయ్యాయని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ వ్యాఖ్యానించారు.

అయితే రాష్ట్రాలు కోరితే మరిన్ని ప్రత్యేక రైళ్లను కేటాయిస్తామని అన్నారు. అయినప్పటికీ తాము ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని అన్నారు.

మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాధాకరమైన విషయం ఏమిటంటే, 250 రైళ్లను కేటాయిస్తే.. మహారాష్ట్ర కేవలం వంద రైళ్లను మాత్రమే వలసకార్మికుల కోసం వినియోగించిందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments