Webdunia - Bharat's app for daily news and videos

Install App

250 రైళ్లు వృథా: మంత్రి పీయూష్‌గోయల్‌

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (12:11 IST)
ఇంటికెళ్లే మార్గం లేక వలస కార్మికులు అల్లాడిపోతుంటే.. వారిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ఉత్తుత్తి మాటలతో సరిపెడుతున్నాయని తేలిపోయింది. కేంద్రం కనికరించినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో చేతులెత్తేశాయి.

వలసకార్మికుల కోసం రైళ్లను కేటాయించాలని కోరిన రాష్ట్రాలు కార్మికులను తరలించకపోవడంతో.. 250 రైళ్లు వృథా అయ్యాయని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ వ్యాఖ్యానించారు.

అయితే రాష్ట్రాలు కోరితే మరిన్ని ప్రత్యేక రైళ్లను కేటాయిస్తామని అన్నారు. అయినప్పటికీ తాము ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని అన్నారు.

మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాధాకరమైన విషయం ఏమిటంటే, 250 రైళ్లను కేటాయిస్తే.. మహారాష్ట్ర కేవలం వంద రైళ్లను మాత్రమే వలసకార్మికుల కోసం వినియోగించిందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments