Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లింది.. దాచడం కోసం కిడ్నాప్ డ్రామా వేసింది..

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (13:37 IST)
ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. అలా ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కాలేజీ ముగించుకుని షికారుకు వెళ్లింది. కానీ ఆ నాగ్‌పూర్ యువతి కిడ్నాప్ డ్రామా లేటుగా వెలుగులోకి వచ్చింది.  
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన ఓ యువతి కాలేజీ ముగించుకుని బాయ్‌ఫ్రెండ్‌తో షికారుకెళ్లింది. ఇంట్లో ఎక్కడికెళ్లావని ప్రశ్నించగా భయపడి తనను నలుగురు వ్యక్తులు కారులో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేశారని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారని, ఆపై వారి నుండి తప్పించుకొని వచ్చానని కిడ్నాప్ డ్రామా ఆడింది. 
 
దీంతో యువతి తల్లిదండ్రుల జరిగిన విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఆ యువతిని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి కాలేజీ వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, అందులో ఆమె కాలేజీ ముగించుకుని బాయ్‌ఫ్రెండ్ బైక్‌పై బయటకు వెళ్లడాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రుల సమక్షంలోనే ఆమెను పోలీసులు నిలదీయగా.. తాను కట్టుకథ చెప్పినట్లు అంగీకరించిందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments