Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లీష్‌లోనే మాట్లాడే స్నేహితుడిని 54సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.. ఎందుకు?

ఇంగ్లీషులో మాట్లాడి వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహ్మద్ వహి

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (14:29 IST)
ఇంగ్లీషులో మాట్లాడి వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహ్మద్ వహిద్ రహీన్ (21), అలామ్ షేక్ స్నేహితులు. వీరిలో రహీన్ పెద్దగా చదువుకోలేదు. అయితే షేక్ చదువుకున్న వాడు. 
 
ఎప్పుడు మాట్లాడినా ఆంగ్లంలోనే మాట్లాడేవాడు. చదువురాని వ్యక్తి అయిన రహీన్‌ను హేళన చేసేవాడు. ఇంగ్లీష్ రాదని వేధించేవాడు. రహీన్ ఎంత ఓపిగ్గా సహించాడు. కానీ షేక్ ఇదే తంతును కొనసాగించడంతో ఇక లాభం లేదనుకున్నాడు. ఆత్మన్యూనతతో కసి పెంచుకున్నాడు. షేక్‌ను హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. 
 
అదను చూసి ప్లాన్ ప్రకారం మద్యం తాగిన తర్వాత షేక్‌ను హసీన్ 54సార్లు కత్తితో పొడిచి చంపేశారు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహీన్‌ను రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments