Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి, కేసులకు మేం భయపడాలా? ముప్పేట దాడి చేస్తున్నారు...

భారతీయ జనతా పార్టీకి లేదా కేసులకు మేం భయపడాలా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అంతేకాకుండా, బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు కలిసి నాపై ముప్పేట దాడి చేస్తున్నాయని ఆరోపించారు.

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (13:53 IST)
భారతీయ జనతా పార్టీకి లేదా కేసులకు మేం భయపడాలా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అంతేకాకుండా, బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు కలిసి నాపై ముప్పేట దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మహా కుట్రపై ఇప్పుడు ప్రతి గ్రామంలో చర్చ జరుగుతోందని చెప్పుకొచ్చారు. అయితే, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వెనకంజ వేసే సమస్యే లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
ఇదే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ, మూడు పార్టీలు కలిసి నాపైనా, లోకేశ్‌పైనా, మంత్రులపైనా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. టీడీపీపై బురద చల్లడం వాటి ఉమ్మడి ఎజెండా. ఇటువంటి కుట్రలు, కక్షసాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయి. అన్నింటికీ, అందరూ సిద్ధంగా ఉండాలి. ప్రజలను చైతన్యపర్చాలి. ప్రజలే మనకు కొండంత అండ. అంతిమ విజయం మనదే అంటూ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments