Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి, కేసులకు మేం భయపడాలా? ముప్పేట దాడి చేస్తున్నారు...

భారతీయ జనతా పార్టీకి లేదా కేసులకు మేం భయపడాలా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అంతేకాకుండా, బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు కలిసి నాపై ముప్పేట దాడి చేస్తున్నాయని ఆరోపించారు.

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (13:53 IST)
భారతీయ జనతా పార్టీకి లేదా కేసులకు మేం భయపడాలా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అంతేకాకుండా, బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు కలిసి నాపై ముప్పేట దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మహా కుట్రపై ఇప్పుడు ప్రతి గ్రామంలో చర్చ జరుగుతోందని చెప్పుకొచ్చారు. అయితే, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వెనకంజ వేసే సమస్యే లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
ఇదే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ, మూడు పార్టీలు కలిసి నాపైనా, లోకేశ్‌పైనా, మంత్రులపైనా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. టీడీపీపై బురద చల్లడం వాటి ఉమ్మడి ఎజెండా. ఇటువంటి కుట్రలు, కక్షసాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయి. అన్నింటికీ, అందరూ సిద్ధంగా ఉండాలి. ప్రజలను చైతన్యపర్చాలి. ప్రజలే మనకు కొండంత అండ. అంతిమ విజయం మనదే అంటూ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments