Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021లో దేశ వ్యాప్తంగా 144 మందికి ఉరిశిక్షలు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (16:01 IST)
దేశ వ్యాప్తంగా గత యేడాది వివిధ రాష్ట్రాల్లో 144 మందికి ముద్దాయిలకు కోర్టులు మరణశిక్షలను విధించాయి. అయితే, అప్పటికే ఈ శిక్షలు పడి, అమలు పెండింగ్‌లో ఉన్న వాటిని కలిపి చూస్తే 2021లో మొత్తం 488 మంది ప్రస్తుతం మరణశిక్షలను ఎదుర్కొంటున్నారు. ఈ వివరాలను ఢిల్లీ న్యాయ విశ్వవిద్యాలయం చేసింది. 
 
ఈ వర్శిటీ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని సెషన్స్ కోర్టులు గత యేడాది 34 మంది మరణశిక్షలను ఖరారు చేశాయి. ఇదే ఇతర రాష్ట్రాల కోర్టులు విధించిన కోర్టులతో పోల్చితే అధికం. దీంతో ఈ రాష్ట్రంలో మరణశిక్షలను అమలు చేయాల్సిన వారి సంఖ్య 86కు చేరింది. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 మందికి, తెలంగాణాలో ఒక ముద్దాయికి శిక్ష విధించాయి. సుప్రీంకోర్టు మాత్రం గతయేడాది ఒక్క కేసులోనూ ఈ శిక్షను ఖరారు చేయలేదు.
 
ప్రస్తుతం దేశంలో మరణశిక్షలను ఎదుర్కొంటున్న వారిలో 2016లో 400గా వుంటే, 2017లో 366, 2018లో 426, 2019లో 378, 2020లో 404, 2021లో 488 మందికి పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments