Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ParliamentAttack : నేటితో 16 ఏళ్లు పూర్తి .. నేతల నివాళులు

భారత పార్లమెంట్ భవనంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేసి బుధవారంతో 16 యేళ్లు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మ

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (12:18 IST)
భారత పార్లమెంట్ భవనంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేసి బుధవారంతో 16 యేళ్లు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో పాటు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు నివాళులు అర్పించారు.
 
గత 2001 డిసెంబర్ 13వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 9 మంది ముష్కరుల దాడిలో అమరులయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. 
 
ఉగ్ర దాడికి పాల్పడ్డ లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ దాడికి కీలకపాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు భారత అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. 2013, ఫిబ్రవరి 9న తీహర్ జైలులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసి జైలులోనే అంత్యక్రియలు పూర్తి చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

Yash: యాష్ vs రణబీర్: రామాయణంలో భారీ యాక్షన్ మొదలైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments