Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమునా నదిలో పడవ ప్రమాదం - 20 మంది మృతి

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (18:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా నదిలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు. 
 
యమునా నదిలో 50 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ ఒకటి బోల్తా పడింది. కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కవడంతో ఈ బోటు బోల్తాపడినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మంది వరకు గల్లంతైనట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
సహాయక బృందాలు ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, పడవ బోల్తాపడగానే అందులోని వారంతా నదిలో మునిగిపోయారు. వీరిలో ఈత తెలిసిన వారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments