Webdunia - Bharat's app for daily news and videos

Install App

2DG మందు ధరను నిర్ణయించిన రెడ్డీస్ ల్యాబ్, ఎంతో తెలుసా?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (15:40 IST)
కరోనా రోగుల కోసం భారత రక్షణ రంగ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) - డాక్టర్ రెడ్డీస్ ల్యాంబ్ సంయుక్తంగా తయారు చేసిన ఔషధం 2-డీజీ (2-డియాక్సీ-డి-గ్లూకోజ్). ఈ మందు కరోనా రోగుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఒక్కో సాచెట్ ధరను రూ.990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఇదిలావుంటే డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది డాక్టర్ రెడ్డీస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులకు తక్కువకే లభించనుంది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కోవిడ్ బాధితులకు ఈ సాచెట్స్ ద్వారా త్వరగా ఉపశమనం లభిస్తోందని డీఆర్‌డీఓ ప్రకటించింది. 
 
నీటిలో కలుపుకుని తాగేలా పౌడర్ రూపంలో ఉన్న ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవలే అత్యవసర వినియోగం కింద అనుమతినిచ్చింది. ఈ నెల 17న తొలి విడతలో 10 వేల సాచెట్లను, 17న రెండో విడత కింద మరో 10 సాచెట్లను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments