Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు మహిళల బట్టలూడదీశారు.. గర్భిణీ మహిళకు... ఖాకీల దాష్టీకం..

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (19:20 IST)
ముగ్గురు మహిళలపై ఖాకీలు దారుణంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు మహిళల బట్టలూడదీసిన దాడి చేసిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన బాధిత మహిళల సోదరుడు వేరొక మతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ కోసం ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి సోదరీమణులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. 
 
విచారణ పేరిట ఆ ముగ్గురు మహిళల బట్టలూడదీసి వారిపై దాష్టీకం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనిపై బాధితులు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పోలీసులు విచారణ పేరిట గర్భంతో వున్న మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులు చేసిన దాడిలో ఓ మహిళకు గర్భస్రావం అయినట్లు వాపోయారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments