Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు మహిళల బట్టలూడదీశారు.. గర్భిణీ మహిళకు... ఖాకీల దాష్టీకం..

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (19:20 IST)
ముగ్గురు మహిళలపై ఖాకీలు దారుణంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు మహిళల బట్టలూడదీసిన దాడి చేసిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన బాధిత మహిళల సోదరుడు వేరొక మతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ కోసం ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి సోదరీమణులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. 
 
విచారణ పేరిట ఆ ముగ్గురు మహిళల బట్టలూడదీసి వారిపై దాష్టీకం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనిపై బాధితులు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పోలీసులు విచారణ పేరిట గర్భంతో వున్న మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులు చేసిన దాడిలో ఓ మహిళకు గర్భస్రావం అయినట్లు వాపోయారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments