Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కాశీలో భూకంపం - 2.5 తీవ్రతతో కంపించిన భూమి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (09:39 IST)
ఈ మధ్యకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోమారు భూకంపం సంభవించింది. మూడు రోజుల వ్యవధిలో ఇక్కడ రెండోసారి భూమి కంపించింది. ఉత్తర కాశీలో భూకంప లేఖినిపై 2.5 తీవ్రతో భూమి కంపించింది. ఇదే రాష్ట్రంలో గత గురువారం పౌరి గర్వాల్ జిల్లాలో 2.4 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెల్సిందే. గతయేడాది డిసెంబరు నెలలో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూప్రకంపనలు కనిపించాయి. 
 
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన పెను భూకంపంలో దాదాపుగా 50 వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అధిక ప్రాణనష్టం టర్కీ దేశంలోనే జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూమి కంపించింది.
 
అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్‌ జిల్లాలో గురువారం 2.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు గత యేడాది డిసెంబరులో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూమి కంపించింది ఇపుడు మరోమారు భూమి కంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments