Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కాశీలో భూకంపం - 2.5 తీవ్రతతో కంపించిన భూమి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (09:39 IST)
ఈ మధ్యకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోమారు భూకంపం సంభవించింది. మూడు రోజుల వ్యవధిలో ఇక్కడ రెండోసారి భూమి కంపించింది. ఉత్తర కాశీలో భూకంప లేఖినిపై 2.5 తీవ్రతో భూమి కంపించింది. ఇదే రాష్ట్రంలో గత గురువారం పౌరి గర్వాల్ జిల్లాలో 2.4 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెల్సిందే. గతయేడాది డిసెంబరు నెలలో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూప్రకంపనలు కనిపించాయి. 
 
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన పెను భూకంపంలో దాదాపుగా 50 వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అధిక ప్రాణనష్టం టర్కీ దేశంలోనే జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూమి కంపించింది.
 
అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్‌ జిల్లాలో గురువారం 2.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు గత యేడాది డిసెంబరులో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూమి కంపించింది ఇపుడు మరోమారు భూమి కంపించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments