Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కాశీలో భూకంపం - 2.5 తీవ్రతతో కంపించిన భూమి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (09:39 IST)
ఈ మధ్యకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోమారు భూకంపం సంభవించింది. మూడు రోజుల వ్యవధిలో ఇక్కడ రెండోసారి భూమి కంపించింది. ఉత్తర కాశీలో భూకంప లేఖినిపై 2.5 తీవ్రతో భూమి కంపించింది. ఇదే రాష్ట్రంలో గత గురువారం పౌరి గర్వాల్ జిల్లాలో 2.4 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెల్సిందే. గతయేడాది డిసెంబరు నెలలో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూప్రకంపనలు కనిపించాయి. 
 
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన పెను భూకంపంలో దాదాపుగా 50 వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అధిక ప్రాణనష్టం టర్కీ దేశంలోనే జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూమి కంపించింది.
 
అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్‌ జిల్లాలో గురువారం 2.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు గత యేడాది డిసెంబరులో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూమి కంపించింది ఇపుడు మరోమారు భూమి కంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments