Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్ చేరిన టీమిండియా - పాక్ కెప్టెన్‌తో కోహ్లీ కరచాలనం!

kohli - babar
, గురువారం, 25 ఆగస్టు 2022 (13:18 IST)
ఇంగ్లండ్, జింబాబ్వే దేశాల్లో తమ క్రికెట్ టూర్లను ముగించిన భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ క్రికెట్ టోర్నీ కోసం దుబాయ్‌కు చేరుకుంది. దుబాయ్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా అక్కడకు చేరుకుంది. 
 
అయితే జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌ కోసం జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా కోహ్లీ సహచర ఆటగాళ్ళతో ఉల్లాసంగా గడిపారు. అంతేకాకుండా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో కలిసి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించాడు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ఉద్యోగం ఆఫర్ చేసిన వ్యాపారవేత్త