Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి 17మంది సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (18:55 IST)
కజకిస్థాన్‌లో 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాలికపై నాలుగు రోజుల పాటు 17 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక క్యాబ్ డ్రైవర్ ఆమెను మోసపూరితంగా అపరిచిత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె తన సహచరులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు హైస్కూల్ విద్యార్థిని. 17 మంది వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు ప్రతిఘటించడంతో నదిలో ముంచి చంపేస్తానని బెదిరించారని తెలిపింది. 
 
షాపింగ్ పూర్తి చేసుకుని మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా..  క్యాబ్ డ్రైవర్ మత్తు పానీయాన్ని తాగమని మోసగించాడని బాలిక చెప్పింది. తనపై 17మంది అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది.  
 
నాలుగు రోజుల పాటు అత్యాచారం జరిగిందని బాలిక తెలిపింది. నిందితులకు న్యాయం చేస్తామన్న ఆశ కోల్పోయి స్థానిక మీడియాను ఆశ్రయించింది. ఐదు నెలల క్రితం ఈ ఘటన జరిగిందని, అయితే అప్పటి నుంచి ఎవరినీ అరెస్టు చేయలేదని బాధితురాలి తల్లి తెలిపారు. అందుకే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పింది.్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

Anushka : అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments