Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదియా జిల్లాలో దారుణం.. అంతిమ సంస్కారాలకు వెళుతూ...

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (11:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో దారుణం జరిగింది. తమ కుటుంబ సభ్యుని అంతిమ సంస్కారాలకు వెళుతూ 17 మంది మృత్యువాతపడ్డారు. ఈ దారుణం శనివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నదియా జిల్లాలో తమ కుటుం సభ్యుడు ఒకరు చనిపోయారు. అతని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు ఒక మెటాడోర్ వాహనంలో అంతిమ సంస్కారాలకు బయలుదేరారు. 
 
అయితే ఈ వాహనం రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ అంతిమ సంస్కారాలకు 20 మంది కలిసి మెటాడోర్ వాహనంలో వెళుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments