Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదియా జిల్లాలో దారుణం.. అంతిమ సంస్కారాలకు వెళుతూ...

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (11:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో దారుణం జరిగింది. తమ కుటుంబ సభ్యుని అంతిమ సంస్కారాలకు వెళుతూ 17 మంది మృత్యువాతపడ్డారు. ఈ దారుణం శనివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నదియా జిల్లాలో తమ కుటుం సభ్యుడు ఒకరు చనిపోయారు. అతని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు ఒక మెటాడోర్ వాహనంలో అంతిమ సంస్కారాలకు బయలుదేరారు. 
 
అయితే ఈ వాహనం రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ అంతిమ సంస్కారాలకు 20 మంది కలిసి మెటాడోర్ వాహనంలో వెళుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments