Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదియా జిల్లాలో దారుణం.. అంతిమ సంస్కారాలకు వెళుతూ...

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (11:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో దారుణం జరిగింది. తమ కుటుంబ సభ్యుని అంతిమ సంస్కారాలకు వెళుతూ 17 మంది మృత్యువాతపడ్డారు. ఈ దారుణం శనివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నదియా జిల్లాలో తమ కుటుం సభ్యుడు ఒకరు చనిపోయారు. అతని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు ఒక మెటాడోర్ వాహనంలో అంతిమ సంస్కారాలకు బయలుదేరారు. 
 
అయితే ఈ వాహనం రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ అంతిమ సంస్కారాలకు 20 మంది కలిసి మెటాడోర్ వాహనంలో వెళుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments