Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (10:41 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలోని చురూ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పాడ్డారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
దాదాపు నెలరోజులుగా కామాంధుల క్రూరత్వానికి ఓ 16 ఏళ్ల బాలిక బలైంది. సామూహిక అత్యాచారానికి గురైంది. అసలేం జరిగింది? సెప్టెంబర్​ 6న మేకలను కాస్తున్న బాలికను నిందితుడు.. తనను జీపులో వచ్చి అపహరించాడు. 
 
జిల్లాలోని మరో చోటుకు తీసుకువెళ్లి 20 నుంచి 25 రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి, ఇంటికి చేరుకుంది. తర్వాత మహిళా పోలీస్​ స్టేషన్​లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
 
మత్తుపదార్థాన్ని కలిపి.. బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టేముందు.. తేనీటిలో మత్తుపదార్థాన్ని నిందితులు కలిపి తాగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద.. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్న ప్రాసనరోజే కత్తిపట్టిన శ్రీకళ్యాణ్ కుమార్ - కష్టపడే తత్వం వున్నవాడు : అంజనాదేవి ఇంటర్వ్యూ

పవన్ కళ్యాణ్ కుమార్తెలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబం తిరుమల దేవదేవుడిని దర్శించుకున్న వేళ

వేట్టయన్- ద హంట‌ర్‌... గ్రిప్పింగ్‌గా సాగిన ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ట్రైల‌ర్‌

మిస్టర్ సెలెబ్రిటీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి

కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన అక్కినేని నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments