Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (10:41 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలోని చురూ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పాడ్డారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
దాదాపు నెలరోజులుగా కామాంధుల క్రూరత్వానికి ఓ 16 ఏళ్ల బాలిక బలైంది. సామూహిక అత్యాచారానికి గురైంది. అసలేం జరిగింది? సెప్టెంబర్​ 6న మేకలను కాస్తున్న బాలికను నిందితుడు.. తనను జీపులో వచ్చి అపహరించాడు. 
 
జిల్లాలోని మరో చోటుకు తీసుకువెళ్లి 20 నుంచి 25 రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి, ఇంటికి చేరుకుంది. తర్వాత మహిళా పోలీస్​ స్టేషన్​లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
 
మత్తుపదార్థాన్ని కలిపి.. బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టేముందు.. తేనీటిలో మత్తుపదార్థాన్ని నిందితులు కలిపి తాగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద.. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments