Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : 16 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (09:35 IST)
వాతపడ్డారు. తాజా సమాచారం మేరకు యావల్ తాలూకాలోని కిగాంవ్‌ సమీపంలో కూలీలతో వెళుతున్న ఒక ట్రక్కు బోల్తా పడింది. రాజీజోన్ గ్రామంలోని ఒక ఆలయం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు చెప్పారు. మృతులంతా అభోదా, కర్హలా, రావేరా జిల్లాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments