Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిలో పడిపోయిన ప్రైవేటు బస్సు - 15 మంది మృతి

Webdunia
మంగళవారం, 9 మే 2023 (10:48 IST)
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఖర్గోన్‌ నుంచి ఇండోర్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి 50 అడుగుల కిందున్న నదిలో పడింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Durgesh: నంది అవార్డుపై చర్చ - సినిమా రంగ సమస్యలపై పాలనీ కావాలి : ఎ.పి. మంత్రి దుర్గేష్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments