Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోరం : భవనం కూలి 15 మంది మృతి

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (10:45 IST)
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో విరార్ ప్రాంతంలోని ఓ భవనం కూలిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఈ ఘటనలో భవనం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
విరార్‌లోని నారింగ్ ఫాటా వద్ద ఉన్న రాము కాంపౌండ్‌లోని రమాబాయి అపార్టుమెట్ భవనం నాలుగో అంతస్తుకు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ శిథిలాలు పక్కనే ఉన్న ఒక చాల్ మీద పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విరార్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, రెండు జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 
 
సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశాయి. అయినప్పటికీ 15 మంది ప్రాణాలు కోల్పోయారుు. గాయపడిన వారిని విరార్, నలసోపారోలేని ఆస్పత్రులకు తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గతంలోనే గుర్తించి హెచ్చరికలు జారీచేసినట్టు సమాచారం. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: సాయి అభ్యాంకర్.. బాల్టి కోసం రూ.2 కోట్లు అందుకున్నారా?

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments