Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై విమానాశ్రయంలో రూ.100 కోట్ల హెరాయిన్ స్వాధీనం

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (22:36 IST)
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో వంద కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు టాంజానియా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆఫ్రికా దేశమైన టాంజానియా నుంచి భారత్‌కు భారీ మొత్తంలో డ్రగ్స్‌ రవాణా జరుగుతుందని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. 
 
దీంతో అధికారులు నిఘా పెట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్న టాంజానియా నుంచి చెన్నైకు వచ్చిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. ఆసమయంలో 43 యేళ్ల మహిళను, 45 యేళ్ళ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్‌ కమిషనర్‌ రాజన్‌ చౌదరి తెలిపారు.
 
హెరాయిన్‌ను పాలిథిన్‌ సంచుల్లో కట్టి వాసననురాకుండా ఇందులో మసాలా పొడిని చల్లినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు తన సహాయకుడు వైద్యం కోసం బెంగళూర్‌ వెళ్తున్నట్లు చెప్పి మహిళ వీసా పొందిందని అధికారులు విచారణలో గుర్తించారు. బెంగళూర్‌కు నేరుగా విమానం లేకపోవడంతో చెన్నైలో దిగి పట్టుబడినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments