Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావురాన్ని కాపాడేందుకు కరెంట్ స్తంభం ఎక్కాడు.. తర్వాత?

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (13:56 IST)
పావురాన్ని రక్షించేందుకు ఆ బాలుడు సాహసం చేశాడు. ఆ సాహసం కాస్త అతని ప్రాణాలను బలిగొంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ వైర్‌లో ఇరుక్కుపోయిన ఓ బాలుడు మృతి చెందాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కరెంటు స్తంభం ఎక్కిన ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది.ఈ సంఘటన బుధవారం హనుమాపురా గ్రామంలో జరిగింది.

మృతుడు 12 ఏళ్ల రామచంద్ర, ఆరో తరగతి విద్యార్థిగా గుర్తించారు. విద్యుత్ స్తంభంపై ఉన్న హైటెన్షన్ వైర్‌లలో ఒకదానిపై ఇరుక్కుపోయిన పావురం కష్టపడడాన్ని బాలుడు చూశాడు. ధైర్యంగా ఆ చిన్నారి పావురాన్ని రక్షించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురయ్యాడు.

ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించగా.. రాంపుర పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments