Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం.. మగబిడ్డ జననం

వజ్రాల నగరంలో దారుణం జరిగింది. 12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భందాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరా

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (14:06 IST)
వజ్రాల నగరంలో దారుణం జరిగింది. 12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భందాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గుజరాత్ రాష్ట్రంలోని తాపి జిల్లా కక్రపార్ అనే గ్రామానికి చెందిన 40 యేళ్ల కామాంధుడుకి భార్య, ఓ కుమార్తె ఉంది. భర్త వేధింపులు భరించలేని భార్య... తన కుమార్తెతో కలిసి కటర్గామ్ అనే ప్రాంతంలో నివశిస్తోంది. ఈ భార్యాభర్తలు గత ఐదేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. 
 
అయితే, పాఠశాల సెలవు రోజుల్లో తండ్రిని చూసేందుకు 12 యేళ్ల బాలిక కక్రపార్ గ్రామానికి వెళ్లివచ్చేది. ఈ క్రమంలో కన్నబిడ్డపై కన్నేసిన కామాంధుడు... అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయాన్ని గమనించిన తల్లి.. కుమార్తెను నిలదీయగా జరిగిన వాస్తవాన్ని వెల్లడించింది. 
 
దీంతో భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కామాంధ తండ్రిని అరెస్టు చేశారు. కాగా, ఆ బాలిక వద్ద జరిపిన పోలీసు విచారణలో గతంలోనే 28 యేళ్ల తన మేనమాన అత్యాచారం చేశాడని వెల్లడించింది. దీంతో అతనిపై కూడా కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments