Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కరిచిందనీ దాన్ని కొరికి చంపేసిన బాలుడు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (14:48 IST)
తనను కరిచిన పామును ఓ బాలుడు కొరికి చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జశ్‌పురి జిల్లా పంద్రపుత్ గ్రామంలో అనే గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలోని పహాడీ కోర్వా అనే గిరిజన తెగగు చెందిన దీపక్ రామ్ (12) అనే బాలుడు తన ఇంటికి సమీపంలో సోదరితో కలిసి ఆట్లాడుకుంటున్నాడు. ఆ సమంయలో అక్కడకు వచ్చిన పాము ఒకటి ఆ బాలుడి చేతిపై కాటేసింది. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలుడు.. పారిపోతున్న పామును పట్టుకుని గట్టికా కొరికేశాడు. ఈ విషయం తెలుకున్న కుటుంబ సభ్యులు ఆ బాలుడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే, ఆ బాలుడు కరిచిన పాము మాత్రం ప్రాణాలు విడిచింది. దీంతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments