పాము కరిచిందనీ దాన్ని కొరికి చంపేసిన బాలుడు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (14:48 IST)
తనను కరిచిన పామును ఓ బాలుడు కొరికి చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జశ్‌పురి జిల్లా పంద్రపుత్ గ్రామంలో అనే గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలోని పహాడీ కోర్వా అనే గిరిజన తెగగు చెందిన దీపక్ రామ్ (12) అనే బాలుడు తన ఇంటికి సమీపంలో సోదరితో కలిసి ఆట్లాడుకుంటున్నాడు. ఆ సమంయలో అక్కడకు వచ్చిన పాము ఒకటి ఆ బాలుడి చేతిపై కాటేసింది. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలుడు.. పారిపోతున్న పామును పట్టుకుని గట్టికా కొరికేశాడు. ఈ విషయం తెలుకున్న కుటుంబ సభ్యులు ఆ బాలుడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే, ఆ బాలుడు కరిచిన పాము మాత్రం ప్రాణాలు విడిచింది. దీంతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments