Webdunia - Bharat's app for daily news and videos

Install App

60వేల మందికి చుక్కలు చూపించిన పిల్లి.. రూ.100 కోట్లు నష్టం

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (12:23 IST)
పిల్లి ఏకంగా 60వేల మందికి చుక్కలు చూపించింది. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది నిజం. ఓ పిల్లి  ఏకంగా రూ.100 కోట్ల నష్టం జరగటానికి కారణమైంది.  60వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోవటానికి కారణమైంది. 
 
అంతేకాదు ఏడు వేలమంది వ్యాపారులు చీకట్లో ఏం చేయాలో తెలియక నానా తంటాలు పడ్డారు. పిల్లి చేసిన ఘనకార్యానికి ఒకటి రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు నష్టం వాటిల్లింది. 
 
ఓ పిల్లి మహా ట్రాన్స్‌మిషన్‌ సబ్‌స్టేషనులోని ట్రాన్స్‌ఫార్మరు మీదికి ఎక్కింది. మహారాష్ట్రలోని పుణె పట్టణ శివారున పింప్రీ-చించ్వడ్‌ ప్రాంతంలో ఏకంగా 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోయాయి. 
 
ఇంకా విద్యుత్ అంతరాయంతో వ్యాపారులకు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 12 లక్షల మీటర్ల వైర్లు నాశనమైనాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments