Webdunia - Bharat's app for daily news and videos

Install App

60వేల మందికి చుక్కలు చూపించిన పిల్లి.. రూ.100 కోట్లు నష్టం

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (12:23 IST)
పిల్లి ఏకంగా 60వేల మందికి చుక్కలు చూపించింది. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది నిజం. ఓ పిల్లి  ఏకంగా రూ.100 కోట్ల నష్టం జరగటానికి కారణమైంది.  60వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోవటానికి కారణమైంది. 
 
అంతేకాదు ఏడు వేలమంది వ్యాపారులు చీకట్లో ఏం చేయాలో తెలియక నానా తంటాలు పడ్డారు. పిల్లి చేసిన ఘనకార్యానికి ఒకటి రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు నష్టం వాటిల్లింది. 
 
ఓ పిల్లి మహా ట్రాన్స్‌మిషన్‌ సబ్‌స్టేషనులోని ట్రాన్స్‌ఫార్మరు మీదికి ఎక్కింది. మహారాష్ట్రలోని పుణె పట్టణ శివారున పింప్రీ-చించ్వడ్‌ ప్రాంతంలో ఏకంగా 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోయాయి. 
 
ఇంకా విద్యుత్ అంతరాయంతో వ్యాపారులకు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 12 లక్షల మీటర్ల వైర్లు నాశనమైనాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments