60వేల మందికి చుక్కలు చూపించిన పిల్లి.. రూ.100 కోట్లు నష్టం

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (12:23 IST)
పిల్లి ఏకంగా 60వేల మందికి చుక్కలు చూపించింది. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది నిజం. ఓ పిల్లి  ఏకంగా రూ.100 కోట్ల నష్టం జరగటానికి కారణమైంది.  60వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోవటానికి కారణమైంది. 
 
అంతేకాదు ఏడు వేలమంది వ్యాపారులు చీకట్లో ఏం చేయాలో తెలియక నానా తంటాలు పడ్డారు. పిల్లి చేసిన ఘనకార్యానికి ఒకటి రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు నష్టం వాటిల్లింది. 
 
ఓ పిల్లి మహా ట్రాన్స్‌మిషన్‌ సబ్‌స్టేషనులోని ట్రాన్స్‌ఫార్మరు మీదికి ఎక్కింది. మహారాష్ట్రలోని పుణె పట్టణ శివారున పింప్రీ-చించ్వడ్‌ ప్రాంతంలో ఏకంగా 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోయాయి. 
 
ఇంకా విద్యుత్ అంతరాయంతో వ్యాపారులకు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 12 లక్షల మీటర్ల వైర్లు నాశనమైనాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments