Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై ఆందోళనలు

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (12:02 IST)
గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై ఆందోళనలు చేపట్టాలని తెరాస శ్రేణులకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం హద్దు పద్దూ లేకుండా గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. 
 
కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిరసన ప్రదర్శనలకు తెరాస ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఉద్దృతం చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మంగళవారం నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కేసీఆర్ తెలిపారు. కేంద్ర చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా ఆందోళనలు చేపట్టాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments