ఢిల్లీలో దారుణం : 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు అత్యాచారం

ఢిల్లీలో దారుణం జరిగింది. 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే పైశాచిక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (12:52 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే పైశాచిక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శుక్రవారం రాత్రి పాపతో సహా తల్లిదండ్రులు ఇంటి బయట నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో నిద్రలేచిన తల్లికి పాప కనిపించలేదు. పాప ఏమైపోయిందోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు చుట్టుపక్కల వెతికారు. ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ దగ్గర్లో పాప ఏడుపు వినిపించింది. 
 
అక్కడకు వెళ్లిన తల్లిదండ్రులకు దారుణమైన దృశ్యం కనిపించింది. పాపతో లైంగిక వాంఛ తీర్చుకుంటున్న ఆ దుర్మార్గుడిని చితక్కొట్టారు. పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీ వెస్ట్ విశాఖపురి ఏరియాలో జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం