Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువులకు గుడ్ న్యూస్.. అరుంధతి గోల్డ్ స్కీం కింద ఒక తులం

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (12:23 IST)
నూతన వధువులకు అసోం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. తక్కువ ఆదాయమున్న వధువులకు అరుంధతి గోల్డ్ స్కీం కింద అసోం ప్రభుత్వం ఒక తులం బంగారాన్ని బహుమతిగా అందించాలని నిర్ణయించింది. దీనికోసం 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో రూ.300కోట్లను కేటాయించింది. ఐదు లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల్లోని వధువులకు ఈ బంగారం బహుమతిగా ఇవ్వనున్నారు. 
 
ఈ పథకం మొదటి ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే లభిస్తోంది. పెళ్లి సమయంలో ప్రభుత్వం వధువులకు బంగారం బహుమతిగా అందించనుంది. దరఖాస్తుదారులు వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న రోజే అరుంధతి బంగారు పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. మొదటి వివాహానికే ఈ బంగారం బహుమతిగా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments