Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లుగా భావించి పెయింట్ థిన్నర్ తాగిన చిన్నారి మృతి

సెల్వి
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (21:25 IST)
హర్యానాలో పెయింట్ థిన్నర్ తాగి ఓ చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
కడుపులో విపరీతమైన నొప్పితో స్పృహ కోల్పోయి, ఆదివారం గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఒకటిన్నర సంవత్సరాల బాలుడు మరణించాడని వారు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. హక్షన్ కుటుంబం వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ వేడుక ఓ ఇంట్లో జరుగుతోందని, కొన్ని వారాల క్రితం రంగులు వేయించామని, థిన్నర్‌ను అప్పుడే కొన్నామని చెప్పారు.
 
ఆడుకుంటున్న హ‌క్ష‌న్ దానిని నీళ్ల‌గా భావించి థిన్నర్‌ను తాగేశాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆ బాలుడు హర్యానాలోని పల్వాల్ జిల్లా జలాల్‌పూర్ గ్రామ నివాసి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments