మంచినీళ్లుగా భావించి పెయింట్ థిన్నర్ తాగిన చిన్నారి మృతి

సెల్వి
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (21:25 IST)
హర్యానాలో పెయింట్ థిన్నర్ తాగి ఓ చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
కడుపులో విపరీతమైన నొప్పితో స్పృహ కోల్పోయి, ఆదివారం గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఒకటిన్నర సంవత్సరాల బాలుడు మరణించాడని వారు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. హక్షన్ కుటుంబం వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ వేడుక ఓ ఇంట్లో జరుగుతోందని, కొన్ని వారాల క్రితం రంగులు వేయించామని, థిన్నర్‌ను అప్పుడే కొన్నామని చెప్పారు.
 
ఆడుకుంటున్న హ‌క్ష‌న్ దానిని నీళ్ల‌గా భావించి థిన్నర్‌ను తాగేశాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆ బాలుడు హర్యానాలోని పల్వాల్ జిల్లా జలాల్‌పూర్ గ్రామ నివాసి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments