Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లుగా భావించి పెయింట్ థిన్నర్ తాగిన చిన్నారి మృతి

సెల్వి
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (21:25 IST)
హర్యానాలో పెయింట్ థిన్నర్ తాగి ఓ చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
కడుపులో విపరీతమైన నొప్పితో స్పృహ కోల్పోయి, ఆదివారం గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఒకటిన్నర సంవత్సరాల బాలుడు మరణించాడని వారు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. హక్షన్ కుటుంబం వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ వేడుక ఓ ఇంట్లో జరుగుతోందని, కొన్ని వారాల క్రితం రంగులు వేయించామని, థిన్నర్‌ను అప్పుడే కొన్నామని చెప్పారు.
 
ఆడుకుంటున్న హ‌క్ష‌న్ దానిని నీళ్ల‌గా భావించి థిన్నర్‌ను తాగేశాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆ బాలుడు హర్యానాలోని పల్వాల్ జిల్లా జలాల్‌పూర్ గ్రామ నివాసి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments