Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిపడిన మంచు చరియలు.. 10 మందితో ఉన్న వాహనం సమాధి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (11:41 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో పది మందితో వెళుతున్న స్కార్పియో వాహనం ఒకటి మంచు పెళ్లల కింద సమాధి అయిపోయింది. ఈ వాహనం కోసం ఇండియన్ ఆర్మీ భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లడఖ్ ప్రాంతంలో 10 మందితో స్కార్పియో వాహనం వెళుతోంది. ఆ సమయంలో ఉన్నట్టుండి భారీ మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈ వార్త తెలియగానే రంగంలోకి దిగిన సైనిక సిబ్బంది.. భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తున ఈ ఘటన జరిగింది. 
 
కాగా, మన దేశంలో అత్యంత ఎత్తున ఉన్న రహదారుల్లో ఖర్దూంగ్ లా పాస్ రహదారి కూడా ఒకటి. లేహ్ కు ఉత్తర ప్రాంతంలో షయోక్, నుబ్రా లోయలను కలుపుతూ ఈ రహదారి ఉంటుంది. ఈ 10 మందిలో ఒకరు మృతి చెందగా, మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments