Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Modi Nomination: మోడీ ఈసారి గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు వుండవంటున్న ఖర్గే

ఐవీఆర్
మంగళవారం, 14 మే 2024 (11:33 IST)
నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలనేవి జరగకుండా చేస్తారనని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీది నియంతృత్వ పోకడ అనీ, అలాంటివారికి తప్పకుండా బుద్ధి చెప్పి గద్దె నుంచి దించేయాలని పిలుపునిచ్చారు.
 
మోడీకి దమ్ముంటే పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలు అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈమేరకు ఆయన వ్యాఖ్యలు చేసారు. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సోరెన్ ను అరెస్టు చేసినట్లుగా అంబానీ, అదానీలను అరెస్ట్ చేసే సత్తా వారికి వుందా అని ప్రశ్నించారు.
 
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అరెస్టయిన నాయకులందరినీ బయటకు తీసుకుని వస్తామని అన్నారు. నరేంద్ర మోడీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై వున్నదంటూ పిలుపునిచ్చారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments