Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Modi Nomination: మోడీ ఈసారి గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు వుండవంటున్న ఖర్గే

ఐవీఆర్
మంగళవారం, 14 మే 2024 (11:33 IST)
నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలనేవి జరగకుండా చేస్తారనని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీది నియంతృత్వ పోకడ అనీ, అలాంటివారికి తప్పకుండా బుద్ధి చెప్పి గద్దె నుంచి దించేయాలని పిలుపునిచ్చారు.
 
మోడీకి దమ్ముంటే పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలు అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈమేరకు ఆయన వ్యాఖ్యలు చేసారు. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సోరెన్ ను అరెస్టు చేసినట్లుగా అంబానీ, అదానీలను అరెస్ట్ చేసే సత్తా వారికి వుందా అని ప్రశ్నించారు.
 
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అరెస్టయిన నాయకులందరినీ బయటకు తీసుకుని వస్తామని అన్నారు. నరేంద్ర మోడీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై వున్నదంటూ పిలుపునిచ్చారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments