Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు పట్టేలా.. పాముల్ని పడుతున్న ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (11:48 IST)
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రియాంక గాంధీ చెరువు చేపలు పట్టేలా.. పాముల్ని పట్టేస్తున్నారు. ఈ వీడియోను చూసినవారంతా షాకవుతున్నారు. సాధారణంగా పాములంటే అందరూ జడుసుకుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. 
 
ఈ సందర్భంగా తొలుత చిన్నారులతో రాయ్‌బరేలీలో ముచ్చటించిన ప్రియాంక గాంధీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ చౌకీదార్ కాదని, ఆయనో దొంగ అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లకు చిన్నారుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఆపై పాముల్ని ఆడిస్తూ జీవనం కొనసాగించే వారిని కలిశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ క్రమంలో పాములోరి వద్ద వున్న పాములను బుట్ట నుంచి ఏమాత్రం భయం లేకుండా చేతులో పట్టుకున్నారు. ఈ సీన్‌ను చూసినవారంతా ప్రియాంక గాంధీ చెరువులో చేపలు పట్టినట్లు పాముల్ని పట్టేస్తుందే అని తెల్లబోయారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments