Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా.. జనం ఏరీ..? రాహుల్ గాంధీకి షాక్..!

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (22:10 IST)
జహీరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ జరిగింది. కాంగ్రెస్ నేతలు భారీగా జన సమీకరణ కోసం ప్రయత్నం చేశారు. కానీ జనమే రాలేదు. అందరూ స్టేజ్ పైనే ఉన్నారు. స్టేజ్ కింద అసలెవరూ లేరు. దీంతో రాహుల్ గాంధీ షాకయ్యారు.
 
ఎందుకు ఇలా జరిగిందంటూ  రాహుల్ గాంధీ స్థానిక నేతలపై సీరియస్ అయిపోయారు. జనం ఎక్కడికి పోయారు. అసలు తీసుకురాలేదా  అంటూ అందరి చెవులు కొరుక్కుంటూ కూర్చున్నారు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తే మీరు చేసేది ఇదా అంటూ మండిపడ్డారు రాహుల్. దీంతో ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సైలెంట్ అయిపోయారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments