Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా.. జనం ఏరీ..? రాహుల్ గాంధీకి షాక్..!

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (22:10 IST)
జహీరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ జరిగింది. కాంగ్రెస్ నేతలు భారీగా జన సమీకరణ కోసం ప్రయత్నం చేశారు. కానీ జనమే రాలేదు. అందరూ స్టేజ్ పైనే ఉన్నారు. స్టేజ్ కింద అసలెవరూ లేరు. దీంతో రాహుల్ గాంధీ షాకయ్యారు.
 
ఎందుకు ఇలా జరిగిందంటూ  రాహుల్ గాంధీ స్థానిక నేతలపై సీరియస్ అయిపోయారు. జనం ఎక్కడికి పోయారు. అసలు తీసుకురాలేదా  అంటూ అందరి చెవులు కొరుక్కుంటూ కూర్చున్నారు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తే మీరు చేసేది ఇదా అంటూ మండిపడ్డారు రాహుల్. దీంతో ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సైలెంట్ అయిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments