సార్వత్రిక ఎన్నికలు : ఐదో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Webdunia
సోమవారం, 6 మే 2019 (08:59 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 51 నియోజకవర్గాలకుగాను మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం ఉదంయ ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి రాజకీయ దిగ్గాజాలు కూడా పోలింగ్‌లో బరిలో ఉన్నారు. 
 
ఈ ఎన్నకలు 7 రాష్ట్రాల్లోని 81 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా, మొత్తం 8,75,88,722 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో స్త్రీలు 4,12,82,166 మంది ఉంటే 4,63,03,342 మంది పురుషులు, 2214 మంది ఇతరులు ఉన్నారు. వీరి కోసం 96088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, జిల్లాల్లోని ఐదు చోట్ల రీపోలింగ్ కొద్ది సేపటి క్రితమే ప్రారంభంమైంది. అదేవిధంగా తెలంగాణలో తొలిదశ పరిషత్ పోలింగ్ కూడా కాసేపటి కిందటే ప్రారంభం అయింది. 2166 ఎంపిటిసీ, 197 జడ్పీటీసీ స్థానాలకులకు పోలింగ్ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments