Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్వత్రిక ఎన్నికలు : ఐదో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Webdunia
సోమవారం, 6 మే 2019 (08:59 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 51 నియోజకవర్గాలకుగాను మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం ఉదంయ ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి రాజకీయ దిగ్గాజాలు కూడా పోలింగ్‌లో బరిలో ఉన్నారు. 
 
ఈ ఎన్నకలు 7 రాష్ట్రాల్లోని 81 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా, మొత్తం 8,75,88,722 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో స్త్రీలు 4,12,82,166 మంది ఉంటే 4,63,03,342 మంది పురుషులు, 2214 మంది ఇతరులు ఉన్నారు. వీరి కోసం 96088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, జిల్లాల్లోని ఐదు చోట్ల రీపోలింగ్ కొద్ది సేపటి క్రితమే ప్రారంభంమైంది. అదేవిధంగా తెలంగాణలో తొలిదశ పరిషత్ పోలింగ్ కూడా కాసేపటి కిందటే ప్రారంభం అయింది. 2166 ఎంపిటిసీ, 197 జడ్పీటీసీ స్థానాలకులకు పోలింగ్ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments