Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షల్లో ఫెయిలైన ఓ విద్యార్థి : ప్రియాంకా

Webdunia
గురువారం, 9 మే 2019 (16:34 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌తో కలిసి రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మోడీతో పాటు.. బీజేపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
మోడీని టీచర్ ఎందుకు హోమ్‌వర్క్ చేయలేదని అడిగితే… దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన జవాబు పత్రం తీసుకున్నారని, ఇందిరా గాంధీ తన నోట్‌బుక్‌లో పేపర్లను చింపేశారని చెబుతున్నట్లుగా మోడీ పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మోడీకి ప్రియాంకా ఓ సవాల్ విసిరారు. గత ఐదేళ్ళలో నోట్లరద్దు, జిఎస్‌టి, మహిళ భద్రతపై మోడీ ఏం చేశారని ప్రియాంక నిలదీశారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments