Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభలో ఎంత మంది కోటీశ్వరులు : నకుల్ నాథ్ ఆస్తి ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 27 మే 2019 (09:41 IST)
దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మొత్తం 543 మందికిగాను 542 మంది ఎంపీలు కొత్తగా ఎన్నికయ్యారు. ఈ సభలో గతంలో ఎన్నడూ లేనంతగా కోటీశ్వరులు ఉన్నారు. 
 
మొత్తం 542 మంది సభ్యుల్లో ఏకంగా 475 మంది కోటీశ్వరులు ఉన్నారు. అంటే 88 శాతం. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. వీరిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తనయుడు నకుల్‌నాథ్ రూ.660 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచారు. 
 
ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన 303 మంది ఎంపీల్లో 265 మంది (88 శాతం) కోటీశ్వరులు కాగా.. కాంగ్రెస్ నుంచి గెలిచిన 51 మందిలో 43 మంది ఎంపీలు (96 శాతం) కోటీశ్వరులుగా ఉన్నారు. 
 
ఎన్‌డీఏ మిత్రపక్షం శివసేన పార్టీ తరుపున గెలిచిన మొత్తం 18 మంది ఎంపీలు కోటి కంటే ఎక్కువ ఆస్తులు గలవారే. డీఎంకే నుంచి 22 మంది (96 శాతం), టీఎంసీ నుంచి 20 మంది (91 శాతం), వైసీపీ నుంచి 19 మంది (86 శాతం) ఎంపీలు కోటీశ్వరులని నివేదిక పేర్కొంది. 
 
ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మొదటి ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ వాళ్లే కావడం గమనార్హం. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 315 (58 శాతం) ఎంపీలు, 2014లో 443 (82 శాతం) ఎంపీలు కోటీశ్వరులుగా పార్లమెంటులో అడుగుపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments