భగవంతుని అనుగ్రహం లేనప్పును హీనుని కొలువవలసి వచ్చును...?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (14:12 IST)
చంద్రకళావతంను కృప చాలనివాడు మహాత్ముడైన దా
సాంద్రవిభూతి బాసి యొక జాతివిహీనుని గొల్పియుంట యో
గీంత్రనుతాంఘ్రిపద్మ మతిహీనత నొందుట కాదుగా హరి
శ్చంద్రుడు వీరబాహుని నిజంబుగ గొల్వడె నాడు భాస్కరా...
 
పూర్వము హరిశ్చంద్రుడను రాజు దైవ కృపలేక కాటి కాపరియై వీరబాహుని సేవింపవలసి వచ్చెను. కావున ఎంతగొప్ప వారికైనను భగవంతుని అనుగ్రహం లేనప్పును హీనుని కొలువవలసి వచ్చును. అటుల కొలుచుట తప్పుకాదు. రాజధాని యయోధ్య. కొడుకు లోహితాస్యుడు. భార్య చంద్రమతి. ఈ రాజు విశ్వామిత్రుడను ఋషికి గొంత ధనమిచ్చెని యొప్పుకుని తఱితో దానిందీర్చలేక కొంతకాలం కాశీపట్టణం నుండు వీరభాహు వను కాటికాపరి దాస్యముచేసి ఋణవిముక్తిని జేసికొనెను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తోషఖానా-2 అవినీతి కేసు : ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 యేళ్ల జైలు

కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు... ఇంటికి నిప్పంటించిన యువతి తల్లిదండ్రులు

ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉరేసుకున్న ప్రియుడు.. ఎక్కడ?

తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయికి నా జీవితం ఓ గుణపాఠం...

కోలీవుడ్‌లో కలకలం.. డ్రగ్స్ కేసులో నటి అంజు కృష్ణ అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కోచ్, నటుడు సునీల్ థాపా ఇకలేరు..

యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీ తో సీతా పయనం ట్రైలర్ రిలీజ్

కన్నీరు పెట్టుకున్న చంద్రహాస్ - చేసిన తప్పును ఎక్కువ చేయకండి : ప్రభాకర్

Rashmika Mandanna: బాలీవుడ్‌లో బిజీ అవుతున్న రష్మిక మందన్న.. చేతినిండా సినీ అవకాశాలు

మమ్ముట్టి నటించిన మలయాళీ చథా పచ్చ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments