Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలో ముఖ్యాంశాలు పక్కకు మాత్రమే ఎందుకు స్క్రోల్ అవుతాయో తెలుసా..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (14:21 IST)
మనం చూస్తున్న టీవీలో ముఖ్యాంశాలు ఎప్పుడైనా కింది నుండి పైకి గానీ, పై నుండి కిందికి గానీ రావడం గమనించారా? అంతేకాదు ముఖ్యాంశాలు కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్తున్నట్లు ఎందుకు కనిపిస్తాయో ఆలోచించారా? లేదా మీరు దీనిలో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? అలా ఎందుకు జరుగుతుందో ఒక చిన్న కారణాన్ని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. అదేమిటో చూద్దామా..
 
మనం టీవీ చూసేంత సేపు ముఖ్యాంశాలు ఎప్పుడూ కుడి నుండి ఎడమవైపుకు స్క్రోల్ అవుతుంటాయి. కాగా పై నుండి కిందికి స్క్రోల్ కావు (కొన్ని గేమ్ షోలలో జరగవచ్చు), అలా జరగడానికి కారణం మన 'కళ్లు'. మన కళ్లకీ., అలా జరగడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అదేనండీ..మన కళ్లు కుడి నుండి ఎడమవైపుకు, లేదా ఎడమవైపు నుండి కుడివైపునకు మాత్రమే తిప్పగలము. 
 
అంతేగానీ పైకి కిందికి కళ్లను ఎక్కువ సేపు తిప్పలేము. అలా చేసిన పక్షంలో కొంతసేపటికే కళ్లు నొప్పులు వస్తాయి. అందుకే మనం చూసే ముఖ్యాంశాలు ఎప్పుడూ పక్కకు స్క్రోల్ అవుతుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

జగన్నాథ రథయాత్రలో అపశృతి : ముగ్గురి మృతి

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments