Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలో ముఖ్యాంశాలు పక్కకు మాత్రమే ఎందుకు స్క్రోల్ అవుతాయో తెలుసా..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (14:21 IST)
మనం చూస్తున్న టీవీలో ముఖ్యాంశాలు ఎప్పుడైనా కింది నుండి పైకి గానీ, పై నుండి కిందికి గానీ రావడం గమనించారా? అంతేకాదు ముఖ్యాంశాలు కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్తున్నట్లు ఎందుకు కనిపిస్తాయో ఆలోచించారా? లేదా మీరు దీనిలో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? అలా ఎందుకు జరుగుతుందో ఒక చిన్న కారణాన్ని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. అదేమిటో చూద్దామా..
 
మనం టీవీ చూసేంత సేపు ముఖ్యాంశాలు ఎప్పుడూ కుడి నుండి ఎడమవైపుకు స్క్రోల్ అవుతుంటాయి. కాగా పై నుండి కిందికి స్క్రోల్ కావు (కొన్ని గేమ్ షోలలో జరగవచ్చు), అలా జరగడానికి కారణం మన 'కళ్లు'. మన కళ్లకీ., అలా జరగడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అదేనండీ..మన కళ్లు కుడి నుండి ఎడమవైపుకు, లేదా ఎడమవైపు నుండి కుడివైపునకు మాత్రమే తిప్పగలము. 
 
అంతేగానీ పైకి కిందికి కళ్లను ఎక్కువ సేపు తిప్పలేము. అలా చేసిన పక్షంలో కొంతసేపటికే కళ్లు నొప్పులు వస్తాయి. అందుకే మనం చూసే ముఖ్యాంశాలు ఎప్పుడూ పక్కకు స్క్రోల్ అవుతుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

ఇకపై సీసీటీవీ నిఘా నీడలో సీబీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

తర్వాతి కథనం
Show comments