Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

సెల్వి
శుక్రవారం, 2 మే 2025 (12:13 IST)
ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే ఈ కథనం చదవాల్సిందే. రోజూవారీగా కాఫీ, టీలు తాగేటప్పుడు కచ్చితంగా బిస్కెట్లు తినే అలవాటు చాలామందికి వుంటుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ అలవాటు అధికంగా వుంటుంది. అలా బిస్కెట్లు లేనిదే పొద్దు గడవని వారు ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే. 
 
బిస్కెట్లలో మైదా వుంటుంది కాబట్టి అది ఊబకయానికి దారి తీస్తుంది. మల్టీ గ్రైన్ బిస్కెట్లు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తాయి. బిస్కెట్లలో రీఫైన్డ్ పిండి, పీచు తక్కువగా వుండటం ద్వారా జీర్ణ సంబంధిత ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
బిస్కెట్లలో సోడియం అధిక శాతం వుండటంతో థైరాయిడ్, మధుమేహం వ్యాధిగ్రస్థులు దీనిని తీసుకోవడం తగ్గించాలి. రోజూ క్రీమ్ బిస్కెట్లు తీసుకుంటూ వుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. 
 
తద్వారా ఇన్ఫెక్షన్లు తప్పవు. బిస్కెట్లలో అధికంగా పంచదార వుండటంతో డయాబెటిస్ ఏర్పడే ప్రమాదం వుంది. బిస్కెట్లలో కొవ్వు శాతం అధికంగా వుండటం ద్వారా మొటిమలు, ముడతలు ఏర్పడే ప్రమాదం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments