ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

సెల్వి
శుక్రవారం, 2 మే 2025 (12:13 IST)
ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే ఈ కథనం చదవాల్సిందే. రోజూవారీగా కాఫీ, టీలు తాగేటప్పుడు కచ్చితంగా బిస్కెట్లు తినే అలవాటు చాలామందికి వుంటుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ అలవాటు అధికంగా వుంటుంది. అలా బిస్కెట్లు లేనిదే పొద్దు గడవని వారు ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే. 
 
బిస్కెట్లలో మైదా వుంటుంది కాబట్టి అది ఊబకయానికి దారి తీస్తుంది. మల్టీ గ్రైన్ బిస్కెట్లు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తాయి. బిస్కెట్లలో రీఫైన్డ్ పిండి, పీచు తక్కువగా వుండటం ద్వారా జీర్ణ సంబంధిత ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
బిస్కెట్లలో సోడియం అధిక శాతం వుండటంతో థైరాయిడ్, మధుమేహం వ్యాధిగ్రస్థులు దీనిని తీసుకోవడం తగ్గించాలి. రోజూ క్రీమ్ బిస్కెట్లు తీసుకుంటూ వుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. 
 
తద్వారా ఇన్ఫెక్షన్లు తప్పవు. బిస్కెట్లలో అధికంగా పంచదార వుండటంతో డయాబెటిస్ ఏర్పడే ప్రమాదం వుంది. బిస్కెట్లలో కొవ్వు శాతం అధికంగా వుండటం ద్వారా మొటిమలు, ముడతలు ఏర్పడే ప్రమాదం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?

తెలంగాణలో వీధి కుక్కల సామూహిక హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న జంతు సంక్షేమ సంస్థలు

పవన్ కూడా నారా లోకేష్ సీఎం కావడానికి మద్దతు ఇస్తారు.. ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

తర్వాతి కథనం
Show comments