వారిని చదివించడం ఎలా..?

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (12:13 IST)
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదవలేదని బాధపడుతుంటారు. వారిలో చదివే అలవాటు పెంచాలంటే.. ఓ పుస్తకం చేతికి ఇవ్వడం పరిష్కారం కాదు. అందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిని అనుసరిస్తే తప్పకుండా వాళ్లకు పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది. 
 
ఇప్పటి కాలంలో చదువుకుంటేనే మంచిది. చదవడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు. అది పిల్లలకు అర్థంకావాలంటే వారికి ముందు ఆసక్తికరమైన కథలు చెప్పాలి. దానివలన మరికొన్ని కథలు తెలుసుకోవాలనే ఉత్సాహం వారిలో కలుగుతుంది. అప్పుడు మీరో కథల పుస్తకాన్ని ఇచ్చినా.. ఇష్టంగా చదివేందుకు ఆసక్తి చూపిస్తారు.
 
ప్రతిరోజూ ఓ కథల పుస్తకాన్నో లేదా మరొకటో వారితో చదివించే అలవాటు చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ఒక్కసారి వారికి అలవాటు అయితే మాత్రం.. మీ సహాయం లేకుండానే వారు పుస్తకాలు చేతుల్లోకి తీసుకుంటారు. అలానే మీరు ఎప్పటికప్పుటు వారిని ప్రశ్నలు వేయాలి.. లేదా రాయించాలి. ఇలా చేస్తుంటే.. వాళ్లు ఎంతవరకూ చదువుతున్నారనేది తెలుస్తుంది. ముఖ్యంగా పుస్తకం చదివించడం అంటే ఏదో ఒకటిలే అనుకోకండి. పిల్లల ఆసక్తిని తెలుకోవడం ఎంతైన ముఖ్యం.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

తర్వాతి కథనం
Show comments