Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రై ఫ్రూట్స్ పిల్లలకు ఇస్తే.. ఏంటి ప్రయోజనం?

Webdunia
సోమవారం, 10 జులై 2023 (10:28 IST)
ఎండుద్రాక్ష అందరికీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్. వాటి వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ఎండుద్రాక్ష పిల్లలకు ఆహారం నుండి పొందలేని అవసరమైన పోషకాలను ఇవ్వగలదు. ఎండు ద్రాక్షను పిల్లలకు ఇస్తే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఎండుద్రాక్షలో కేలరీలు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఇది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు కూడా చాలా సహాయపడుతుంది. పిల్లలకు ఎండు ద్రాక్ష ఇవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 
 
మెదడుకు పోషణనిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఎండు ద్రాక్ష నానబెట్టిన నీటిని పిల్లలకు జ్వరం సమయంలో ఇవ్వవచ్చు. ఇది బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. 
 
పిల్లలు ఆహారం నమలడం ప్రారంభించినప్పుడు లేదా 8 నెలల వయస్సు తర్వాత ఎండుద్రాక్షను ఇవ్వవచ్చు. ఎండు ఎండు ద్రాక్షను నానబెట్టి గుజ్జులా చేసి చిన్న పిల్లలకు ఇవ్వవచ్చు. రోజుకు ఒక స్పూన్ చొప్పున ఇవ్వవచ్చునని న్యూట్రీషియన్స్ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments