Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రై ఫ్రూట్స్ పిల్లలకు ఇస్తే.. ఏంటి ప్రయోజనం?

Webdunia
సోమవారం, 10 జులై 2023 (10:28 IST)
ఎండుద్రాక్ష అందరికీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్. వాటి వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ఎండుద్రాక్ష పిల్లలకు ఆహారం నుండి పొందలేని అవసరమైన పోషకాలను ఇవ్వగలదు. ఎండు ద్రాక్షను పిల్లలకు ఇస్తే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఎండుద్రాక్షలో కేలరీలు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఇది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు కూడా చాలా సహాయపడుతుంది. పిల్లలకు ఎండు ద్రాక్ష ఇవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 
 
మెదడుకు పోషణనిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఎండు ద్రాక్ష నానబెట్టిన నీటిని పిల్లలకు జ్వరం సమయంలో ఇవ్వవచ్చు. ఇది బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. 
 
పిల్లలు ఆహారం నమలడం ప్రారంభించినప్పుడు లేదా 8 నెలల వయస్సు తర్వాత ఎండుద్రాక్షను ఇవ్వవచ్చు. ఎండు ఎండు ద్రాక్షను నానబెట్టి గుజ్జులా చేసి చిన్న పిల్లలకు ఇవ్వవచ్చు. రోజుకు ఒక స్పూన్ చొప్పున ఇవ్వవచ్చునని న్యూట్రీషియన్స్ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments