Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు, కోడిగుడ్లు పిల్లలకు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (16:57 IST)
పిల్లలు హుషారుగా వుండాలంటే వారానికి రెండుసార్లైనా చేపలు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఒమెగా-త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో మేలేు చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. 
 
అలాగే కోడిగుడ్లు రోజుకొకటి తీసుకునే చిన్నారులు చురుకుగా వుంటారు. ఇంకా చిన్నారులకు కావలసిన పోషకాలు పూర్తిగా అందుతాయి. గుడ్లలో వుండే ప్రోటీన్లు చిన్నారుల శరీర పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే చిన్నారులకు అందించే అల్పాహారంలో రోజుకో గుడ్డు చేర్చుకోవాలి. 
 
అలాగే సౌందర్య పోషణలో గుడ్డు మెరుగ్గా పనిచేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు, గాట్లు, గరుకుదనం పోవాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు తెల్లసొన, చెంచాడు మీగడ, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 
 
కోడిగుడ్డులోని తెల్లసొనను తలపై సున్నితంగా మర్దన చేసుకుని, గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments