చేపలు, కోడిగుడ్లు పిల్లలకు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (16:57 IST)
పిల్లలు హుషారుగా వుండాలంటే వారానికి రెండుసార్లైనా చేపలు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఒమెగా-త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో మేలేు చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. 
 
అలాగే కోడిగుడ్లు రోజుకొకటి తీసుకునే చిన్నారులు చురుకుగా వుంటారు. ఇంకా చిన్నారులకు కావలసిన పోషకాలు పూర్తిగా అందుతాయి. గుడ్లలో వుండే ప్రోటీన్లు చిన్నారుల శరీర పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే చిన్నారులకు అందించే అల్పాహారంలో రోజుకో గుడ్డు చేర్చుకోవాలి. 
 
అలాగే సౌందర్య పోషణలో గుడ్డు మెరుగ్గా పనిచేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు, గాట్లు, గరుకుదనం పోవాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు తెల్లసొన, చెంచాడు మీగడ, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 
 
కోడిగుడ్డులోని తెల్లసొనను తలపై సున్నితంగా మర్దన చేసుకుని, గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంపన్న మహిళలే టార్గెట్.. లగ్జరీ కార్లలో లైంగిక దాడి.. ముఠా అరెస్ట్

తెలంగాణలో పగటిపూట తీవ్రమైన ఎండలు.. మోస్తరు వర్షంతో ఉపశమనం

సీఎం పదవికి రాజీనామా చేయను, మమతా బెనర్జీ షాకింగ్ డెసిషన్: మరిప్పుడు ఏం చేస్తారు?

టూవీలర్ నడుపుతూ పట్టుబడిన బాలుడు.. తల్లిదండ్రులపై కేసు.. రూ.25వేల ఫైన్

రైల్వే ట్రాక్‌పై ఇద్దరు మహిళలు.. కాపాడాలనుకున్నారు.. కానీ నలిగిపోయారు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RB Choudhary : సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత, నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

ఐదు రోజుల్లో రూ. 5 కోట్ల గ్రాస్ దాటిన కలెక్ష‌న్స్ సాధించిన ధ‌నుష్ కర

Pooja Hegde: దళపతి విజయ్ గెలుపు ముందుగానే చెప్పిన పూజా హెగ్డే

NTR: ​విజయ్ గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంతో పోల్చిన నందమూరి రామకృష్ణ

Thalapati Vijay: దళపతి విజయ్‌కీ చిరంజీవి సబంధం గురించి చెప్పిన SA చంద్రశేఖర్

తర్వాతి కథనం
Show comments