Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదయాత్ర : జగన్ మోహన్ రెడ్డి, రోజా పాదాలు ఇలా అయ్యాయి(ఫోటోలు)

ఇంతకుముందు పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాలు ఎలా అయ్యాయో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర చేస్తున్న జగన్, రోజాల పాదాలు బొబ్బలెక్కిపోయాయి. వారి పాదాలకు చికిత్స చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (17:43 IST)
ఇంతకుముందు పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాలు ఎలా అయ్యాయో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర చేస్తున్న జగన్, రోజాల పాదాలు బొబ్బలెక్కిపోయాయి. వారి పాదాలకు చికిత్స చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుంది. 180 రోజుల పాటు 3 వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. మొత్తం 125 నియోజకవర్గాలు, 10 వేల నివాసిత ప్రాంతాలు, గ్రామాల్లో సాగనుంది. మొత్తం 180 రోజుల్లో 125 బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇదిలావుంటే పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి పాదాలకు గాయాలయ్యాయి. వాటికి చికిత్స తీసుకుని మళ్లీ పాదయాత్ర చేస్తున్నారు.
 
మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా గాలేరు-నగరి ప్రాజెక్టు కోసం తిరుమల వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ఆమె పాదాలకు కూడా గాయాలయ్యాయి. ఈ ఫోటోలో చూడండి.

సంబంధిత వార్తలు

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments