సైబర్ అటాక్‌తో జొమాటోకు కష్టాలు.. డేటాను దొంగలించి.. బేరానికి పెట్టేశారు..!

ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. 120మంది మిలియన్ యూజర్లలో దాదాపు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులను డేటా బేస్ నుంచి హ్యాకర్లు దొంగలించారని జొమా

Webdunia
గురువారం, 18 మే 2017 (16:29 IST)
ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. 120మంది మిలియన్ యూజర్లలో దాదాపు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులను డేటా బేస్ నుంచి హ్యాకర్లు దొంగలించారని జొమాటో వెల్లడించింది. దేశ, విదేశాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే జొమాటో సంస్థకు చెందిన డేటా హ్యాకర్ల గురికావడంతో యూజర్లు వెంటనే పాస్ వర్డ్‌లను మార్చుకోవాలసి సూచించారు. 
 
మల్టిపుల్ సైట్స్‌లో ఒకే పాస్ వర్డ్ వాడరాదని జొమాటో సూచించారు. గతంలో 2015లో హ్యాంకింగ్‌కు గురైన ఈ సంస్థకు చెందిన తాజా డేటాను ఈసారి హ్యాకర్లు యూజర్ పేర్లు, పాస్ వర్డ్‌తో పాటు బేరానికి పెట్టారని.. దాడికి గురైన బాధితుల పాస్ వర్డులను మేం రీసెట్ చేయడమే గాక, యాప్, వెబ్ సైట్ ల నుంచి వేరుచేశామని జొమాటో ప్రకటించింది. పేమెంట్ డేటా భద్రంగా ఉందని.. రెండు, మూడు రోజుల్లో తమ సెక్యూరిటీ సిస్టమ్‌ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేజీఎఫ్ కో డైరక్టర్ కీర్తన్ కుమారుడి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

బిగ్ బాస్ తెలుగు-9 గ్రాండ్ ఫినాలే- ట్రెండ్స్‌లో తనుజ.. బీట్ చేస్తోన్న ఆ ఇద్దరు..?

Rakul Preet Singh: బాహుబలి వంటి సినిమా చేయాలని నా కోరిక : రకుల్ ప్రీత్ సింగ్

Jin review: ఎంటర్ టైన్ చేస్తూ, భయపెట్టేలా జిన్ చిత్రం - జిన్ రివ్యూ

ది రాజా సాబ్ సాంగ్ రిలీజ్.. నిధి అగర్వాల్‌కు ఇక్కట్లు.. సుమోటోగా కేసు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments