షియోమీ నుంచి రెడ్ మీ నోట్ 7..

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (10:32 IST)
చైనాలో షియోమీ సంస్థ ''రెడ్ మీ నోట్ 7''ను విడుదల చేసింది. ఈ ఫోన్ 48/5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలతో పాటు.. ఇందులో భారీ 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యాన్ని కలిగివుంటుంది. 3జీబీ.. 4జీబీ ర్యామ్‌తో పాటు 6జీబీ వేరియంట్ కూడా మార్కెట్లో లభించనుంది. 
 
ట్విలైట్ గోల్డ్, ఫాంటాసి బ్లూ, బ్రైట్ బ్లాక్ రంగుల్లో ఈ మార్కెట్లో లభ్యమవుతుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధ‌ర సుమారు రూ.10,300, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధ‌ర సుమారు రూ.12,400గా ఉంది. 
 
ఇందులోని ఫీచర్స్ సంగతికి వస్తే.. 
ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్, 
ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్ 
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
టైప్-సి యూఎస్‌బీ పోర్ట్ బాటమ్ 
సైడ్‌లో స్లిమ్ బెజెల్స్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిధి అగర్వాల్‌ను ఉక్కిరిబిక్కిరిన చేసిన ఫ్యాన్స్, తృటిలో ఎస్కేప్ (video)

pragathi: రెండో పెళ్లిపై ప్రగతి ఆసక్తికర కామెంట్స్.. కట్టుబాట్లు పెడితే నేను భరించలేను

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments