రెడ్మీ 6 ఫోను ధరను తగ్గించిన షియోమీ

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (10:59 IST)
మొబైల్ ఫోన్ల తయారీలో ఒకటైన షియోమీ తాజాగా ప్రవేశపెట్టిన మోడల్ రెడ్మీ 6. ఈ ఫోను ధరను భారత్‌లో మాత్రం తగ్గించింది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోనుపై రూ.500 తగ్గించింది. ఫలితంగా ఈ రకం ఫోన్ ధర ఇపుడు రూ.7999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను కూడా రూ.500 మేరకు తగ్గించింది. ఈ ఫోను ధర ఇపుడు రూ.8900గా నిర్ణయించింది. 
 
ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లు, ఆఫ్‌లైన్ స్టోర్స్‌ల‌లో ఈ ఫోన్ ఇప్పుడు త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే రెడ్‌మీ 6 ఫోన్‌లో 5.45 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ సిమ్‌, డెడికేటెడ్ మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments