Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు కెమెరాలు.. 12 జీబీ ర్యామ్.. అద్భుతమైన ఫీచర్లతో ఎంఐ 9

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (18:58 IST)
రోజుకో కొత్త మోడల్ ఫోన్‌ను విడుదల చేస్తూ దేశీయంగా రోజురోజుకీ మొబైల్ మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్న సంస్థ షియోమీ అగ్ర స్థానంలో దూసుకుపోతోంది. మిగిలిన కంపెనీల మొబైల్ ఫోన్‌లతో పోల్చితే ఎక్కువ ఫీచర్‌లు ఉన్న ఫోన్‌లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమీ తాజాగా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎంఐ-9 విడుదల చేసింది.
 
ప్రపంచంలోనే క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అందించే ఫోన్ ఇదే కావడం విశేషం. 6.39 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఎంఐ-9 స్మార్ట్ ఫోన్ ధర రూ. 31,000 కాగా ఎంఐ-9 ఎక్స్‌ప్లోరర్ ధర రూ. 42,000గా నిర్ణయించారు. దీన్ని 6 జీబీ ర్యామ్ - 128 స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ - 256 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్‌లలో అందిస్తున్నారు. 
 
ఈ ఫోన్ వెనుక ఉన్న మూడు కెమెరాలు 48, 12, 16 మెగా పిక్సెల్‌లతో అందించబడ్డాయి, దీని ముందువైపు కెమెరా 20 మెగా పిక్సెల్‌తో అందించబడింది. దీనికి గొర్రిల్లా 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్‌తో కూడా అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లలో ఇంత భారీ మొత్తంలో ర్యామ్ ఉండటం చాలా పెద్ద విశేషం. ఈ ఫోన్లు ఈ నెల 26 నుండి అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments