Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ నుంచి మీ 5 ఎక్స్.. 24 గంటల్లోనే 200,000 ఫోన్లు సేల్

జియోమీ నుంచి భారత మార్కెట్లోకి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. చైనాకు చెందిన చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అయిన జియోమీ నుంచి మీ 4, మీ5 పేర్లతో కొత్త ఫోన్లు రిలీజ్ చేసింది. ఈ ఫోన్లు ఈ-కామర్స్

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (11:37 IST)
జియోమీ నుంచి భారత మార్కెట్లోకి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. చైనాకు చెందిన చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అయిన జియోమీ నుంచి మీ 4, మీ5 పేర్లతో కొత్త ఫోన్లు రిలీజ్ చేసింది. ఈ ఫోన్లు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఐవూమీ మీ4లో 4.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీ5లో 5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది.
 
రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌ను ఉపయోగించారు. జూలై 26వ తేదీన మార్కెట్లలో విరివిగా లభించే ఈ ఫోన్లు ఇ-కామర్స్ సైట్లలో భారీ స్థాయిలో రిజిస్టర్ అయ్యాయి. తొలి సేల్ 24 గంటల్లోనే  200,000 దాటింది. 
 
ఫీచర్స్ సంగతికి వస్తే.. 
మీ4లో 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, ముందు, వెనక 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. 
మీ5లో 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, వెనక 8 ఎంపీ, ముందు 5 ఎంపీ కెమెరా ఉన్నాయి. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments